తెలంగాణ హైకోర్టు 1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ విభాగంలో 1,277 పోస్టులు, నాన్-టెక్నికల్ విభాగంలో 184 పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్ కింద 212 పోస్టులను భర్తీ చేయనున్నారు.…
2050 అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ తాగునీటి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశించారు. జలమండలి బోర్డు తొలి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. సమావేశంలోని కీలక నిర్ణయాలు:…
180 KM వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు
దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను (Vande Bharat Sleeper Train) ఆవిష్కరించడానికి రైల్వే శాఖ ఉత్సాహంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు వేగాన్ని క్రమంగా పెంచే పలు పరీక్షలు నిర్వహించి, తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని…
పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
పారాలింపిక్స్లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు 2024 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా,…
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి లోకల్, నాన్ లోకల్ నియామకంపై కమిటీ ఏర్పాటు
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికత నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్గా ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి, కన్వీనర్గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సభ్యులుగా ఇంటర్బోర్డు…
ఇండియన్ పోస్టల్ బ్యాంక్ జాబ్స్ – సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ
భర్తీ ఖాళీలు: 68 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారాదరఖాస్తు గడువు: డిసెంబర్ 21, 2024 – జనవరి 10, 2025అర్హతలు: బీఈ, బీటెక్, పీజీవయోపరిమితి: వేతనం: దరఖాస్తు ఫీజు: ₹750 (SC, ST, దివ్యాంగులు: ₹150)ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ /…
రేడియో నుంచి డిజిటల్ యుగం వైపుకు మారుతున్న వార్త మాధ్యమాల ప్రపంచం
కోవిడ్-19 మహమ్మారి తరువాత, వార్తలు డిజిటల్ ఫార్మాట్లో మార్పు చెందాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, ప్రేక్షకులు మరింతగా డిజిటల్ మీడియాను వాడటం మొదలుపెట్టారు. దానితో, ఈ మార్పు అనేక ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది ఆన్లైన్ వార్తలు: అనేక ప్రింట్ మీడియా సంస్థలు తమ…
తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపనల అనుమతికి అంగీకారం – సీఎం రేవంత్ కృతజ్ఞతలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ…
పర్మిషన్ లేని నిర్మాణాలపై చర్యలు, వెబ్ సైట్, పోలీస్ స్టేషన్ ప్రారంభం : హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు, ఇందులో ఆయన హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రణాళిక త్వరలో అమలులోకి రానుందని తెలిపారు. ఆయన పేర్కొన్నట్లుగా, హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించనున్నారు. హైడ్రా పరిధి 2 వేల…
కరీంనగర్ (KNR) బస్టాండ్కు 44 సంవత్సరాలు పూర్తి: తెలంగాణలో 2వ పెద్ద బస్టాండ్
కరీంనగర్ KNR బస్టాండ్ నేటితో 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణలో హైదరాబాద్ MG బస్టాండ్ తర్వాత ఇది రెండవ అతిపెద్ద బస్టాండ్గా గుర్తింపు పొందింది. 1976 నవంబర్ 11న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు KNR బస్టాండ్కు శంకుస్థాపన చేసినట్లు…