బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై నియంత్రణలు: మీ హక్కులు ఇవే
బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయడం, వేధించడం నిబంధనలకు విరుద్ధం. ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం: కాలింగ్ సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సెలవు దినాలు, పండగ రోజుల్లో సంప్రదించకూడదు.…
జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటన వివరాలు
తేదీ : 17-03-2025
06:30 AM గూడూరు మచ్చర్ల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం లోని సీతాయిగూడెం గ్రామానికి బయలుదేరుతారు.
09:00 AM చంద్రుగొండ మండలం సీతాయిగూడెం లోని ప్రాజెక్టు ని ప్రభుత్వ అధికారులతో సందర్శిస్తారు.
…
2014లో ఒక్కడిగా ప్రయాణం మొదలు పెట్టా : పవన్ కల్యాణ్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో నిర్వహించిన సభలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తాను 2014లో ఒక్కడిగా ప్రారంభించిన జనసేన ప్రయాణం, ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.…
పట్టుదలతో 7 ఉద్యోగాలు సాధించిన రుద్రంపూర్ యువకుడు మొహమ్మద్ హఫ్రీద్
“ఒక్క విద్యార్థి – ఏదు ప్రభుత్వ ఉద్యోగాలు” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్ గ్రామానికి చెందిన యువ ప్రతిభావంతుడు మొహమ్మద్ హఫ్రీద్, ఒకే సంవత్సరంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను TSPSC, RRB NTPC,…
Walk-in | Billing Executive | Kamineni Hospitals
Location: LB Nagar, Hyderabad
Role: Billing Executive
Salary: ₹1 – ₹4 LPA
Experience: 0-5 years (Hospital experience preferred)
Interview Date: 14th March |
9:00 AM – 5:00 PM
…
4 రైళ్లను చర్లపల్లి టెర్మినల్కు తాత్కాలి మార్పు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్కు తాత్కాలికంగా మార్చారు. ఈ మార్పులు క్రింది విధంగా ఉన్నాయి: ప్రయాణికులు ఈ మార్పులను గమనించి,…
AP ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలు: కొత్త యూనిఫారాలు, సెమిస్టర్ విధానం, ‘నో బ్యాగ్ డే’
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టింది, తద్వారా విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కరణల్లో ముఖ్యంగా కొత్త యూనిఫారాలు, సెమిస్టర్ విధానం, ‘నో బ్యాగ్ డే’ వంటి చర్యలు ఉన్నాయి. కొత్త యూనిఫారాలు…
ప్రణయ్ హత్య కేసు: సుభాష్ శర్మకు మరణ శిక్ష
తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు (ఏ2) మరణ శిక్షను విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కేసు నేపథ్యం:…
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. కేసు నేపథ్యం: అమృత వర్షిణి,…
ఈ నెల 23న తిరుపతిలో మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ : రాయలసీమ మాలల JAC
SC వర్గీకరణ, క్రిమీలేయర్ సహా ఇంకా అనేక రాజ్యాంగ హక్కులు కాపాడుకొనుట, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకొనుటకు సంబంధించిన అంశాలతో పాటు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ “”హాలో మాల.. చలో తిరుపతి”” అన్న ఒక సరికొత్త నూతన “”భావోద్వేగ మరియు సున్నిత””…