ఎంఎస్ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎంఎస్ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక…
రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోంది : కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని ఆ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ దిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ…
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1948)
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946-1951 మధ్య హైదరాబాదు సంస్థానంలోని జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు చేసిన శక్తివంతమైన పోరాటం. ఈ పోరాటం ముఖ్యంగా నిజాం రాజవంశం కాలంలో వ్యవసాయదారులపై అమానుషంగా కొనసాగిన జమీందారీ వ్యవస్థ, మయానాకు (అన్నదాతల నుంచి…
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు సూచనలు
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను వారు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని…
దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల…
ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆయన పుట్టిన రోజు వేడుకలను “సేవా పర్వ్”గా నిర్వహిస్తోంది. సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రామదానం, ఆరోగ్య శిబిరాలు,…
ఉపవాసం రకాలు – సంపూర్ణ వివరణ
హిందూ సంప్రదాయంలో ఉపవాసం అంటే ఆధ్యాత్మిక శుద్ధి, శరీర శుద్ధి, మరియు భక్తి వ్యక్తీకరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆచారం. పండగలు, ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుందని హిందువులు నమ్ముతారు. పండగల సమయంలో ఉపవాసం…
సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
TG: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి సీతారాం గారి ప్రస్థానం ప్రత్యేకమని, నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో వారు…
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి అరికెపూడి గాంధీ పై జాయింట్ సీపీకి ఫిర్యాదు
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కాంగ్రెస్ అనుచరులపై జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల శాంత్ రెడ్డి, సబితా ఇంద్ర…