పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు : తెలంగాణ డీజీపీ
పిల్లలపై అనుచితమైన వ్యాఖ్యలను సంబందించిన విషయాన్నీ హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన సోషల్ మీడియా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నామోదు చేసింది,కఠిన చర్యలు ఉంటాయన్నతెలంగాణ డీజీపీ. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం…