Category: Khammam

సింగరేణిలో “సిబిఎస్‌ఇ” కి శ్రీకారం

సింగరేణిలో సిబిఎస్‌ఇ అమలుకు చొరవ గత కొన్నేళ్లుగా సింగరేణిలోని విద్యాసంస్థల్లో సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మూడు నెలల క్రితం సింగరేణి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఉద్యోగుల కుటుంబాల…

అశ్వారావుపేట ఎస్సై శ్రీను మృతికి కారకులపై హత్యాయత్నం కేసు పెట్టాలి దళిత సంఘాల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38), మృతి చెందారు. గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీరాముల శ్రీను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సహోద్యోగులు తన విధుల…

13 ఏళ్ల పాఠశాల బాలుడు గుండెపోటుతో మృతి

భద్రాద్రి కొత్తగూడెం-చుంచుపల్లి మండలం విద్యానగర్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న హరికృష్ణ అనే 13 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. స్కూల్‌లో ఛాతీ నొప్పి రావడంతో బాలుడిని ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు, అప్పటికే గుండెపోటుకు గురై మృతి…

ఆగిన డ్రైనేజీ నిర్మాణం..గ్రామస్తులు ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామంలో డ్రైనేజ్ పనులు సగంలోనే ఆపివేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే గుర్రాయిగూడెం గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుడు ఎంపీపీ నిధులు, ఎంపీటీసీ ద్వారా విడుదలైన అభివృద్ధి పనులను…

రేషన్ షాప్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పర్యటించి ముందుగా రేషన్ షాప్ ను తనిఖీ చేసి నిల్వలను పరిశీలించి డీలర్ తో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ…

కొత్తగూడెం జిల్లా సదరం స్లాట్ బుకింగ్ తేదీలు విడుదల

కొత్తగూడెం జిల్లాలో వికలాంగులకు సర్టిఫికెట్ల జారీలో సదరం అనే క్యాంపు కీలక పాత్ర పోషిస్తోంది. సదరమ్‌లోని కీలక ప్రక్రియలలో ఒకటి స్లాట్ బుకింగ్, ఇది వ్యక్తులు వారి సందర్శనను షెడ్యూల్ చేయడానికి మరియు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను సకాలంలో స్వీకరించడానికి అనుమతిస్తుంది. సదరమ్…

అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో అధికారుల చర్యలు

తాజాగా అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేసులో సీఐ జితేందర్‌రెడ్డితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్ల ప్రమేయం కొత్త మలుపు తిరిగింది. ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌కు సిఐ జితేందర్‌రెడ్డి వేధింపులే ప్రధాన కారణమని విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో జితేందర్…

వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటిన అశ్వారావుపేట MLA జారె

అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్లో స్థానిక విద్యార్థులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటిన MLA జారె ఆదినారాయణ గారు అనంతరం విద్యార్థులకు మొక్కలపై అవగాహన కోసం క్విజ్ ప్రోగ్రాంను ఏర్పాటు…

కొత్తగూడెం ఔటర్ రింగ్ రోడ్డు జిల్లాకు గేమ్ ఛేంజర్ : ఎమ్మెల్యే కూనంనేని

ఇటీవల కొత్తగూడెం పట్టణంలోని శేషగిరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కేంద్రానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టుకు మంజూరైందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, అంచనా బడ్జెట్ రూ. 450 కోట్లతో…

అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను కలుపు మందు తాగి సూసైడ్ అటెండ్ చేసి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమాచారం అందిన వెంటనే జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ ఎస్సైని పరామర్శించి ఆత్మహత్యకు…

error: Content is protected !!