Category: Khammam

కొత్తగూడెం ప్రగతి మైదానం వేడుకలకు రానున్న మంత్రి తుమ్మల

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై గురువారం ఉదయం 9:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల నుంచి…

కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం…

వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చండ్రుగొండ రేంజ్,పోకలగూడెం, బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో…

మురికి కూపాలుగా మారుతున్న సింగరేణి వీధులు పట్టించుకోని అధికారులు

ఒకప్పుడు పరిశుభ్రతతో పాటు పరిసరాల నిర్వహణకు పేరుగాంచిన సింగరేణి కాలనీలు ప్రస్తుతం వీధుల్లో ఉన్న క్లీనింగ్ వర్కర్లు లేకుండా చెత్త కుప్పలు పడిపోతున్నాయి. ఈ కాలనీల దయనీయ స్థితి ఆందోళన కలిగించే విషయమే కాకుండా వ్యాధులు మరియు ఆరోగ్య ప్రమాదాలకు మూలాధారం…

వరద తాకిడికి బలహీన పడుతున్న కోడిపుంజుల వాగు డిజైన్‌లో లోపాలున్నాయి : కర్నే బాబు రావు

మణుగూరులో సింగరేణి కార్మికుల రాకపోకలకు 80 లక్షల రూపాయల వ్యయంతో కోడిపుంజుల వాగుపై మామిడి చెట్ల గుంపు వద్ద గత ఏడాది సింగరేణి యాజమాన్యం నిర్మించిన లోలెవెల్ బ్రిడ్జి ఇంజనీర్ల డిజైన్ లోపంతో రివిటింగ్ దిమ్మెలు వరద తాకిడికి బలహీన పడుతున్నాయని…

వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలి వరద ముంపును నివారించాలి : సామాజిక సేవకులు కర్నే బాబురావు

భారీ వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలనీ వరద ముంపును నివారించాలనీ కోరుతూ సోమవారం జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన గారికి మణుగూరు సామాజిక సేవకులు వినతిపత్రం…

నిరిపుయోగంలో ఉన్న కమిటీ హాల్ ని వినియోగం లోకి తెచ్చిన …కౌన్సిలర్ బండారి

కొత్తగూడెం 35 వార్డులో ఎన్నో సంవత్సరాలు నిరుఉపయోగంలో ఉన్న కమ్యూనిటీ హాల్ ని వినియోగంలోకి తెచ్చి ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి వినియోగంలోకి తేవాలని డ్వాక్రా మహిళల సమావేశాలు చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా స్థానిక కౌన్సిలర్…

మణుగూరులో చట్ట వ్యతిరేక బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలి : సామాజిక కార్యకర్త కర్నే బాబురావు

మణుగూరు ఏరియాలో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త కర్నే బాబురావు బుధవారం మణుగూరు ఎక్సైజ్ సీఐ గారికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మైన్స్…

చండ్రుగొండ ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ మండల నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ ఎస్‌ఐ గా నియమితులైన గంజి స్వప్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలతో స్వాగతం పలికిన భారతీయ జనతా పార్టీ చంద్రుగొండ మండల నాయకులు.శాంతిభద్రత అంశంలో బీజేపీ పార్టీ కార్యకర్తలుగా మేడమ్‌కు అన్ని…

తెలంగాణ ప్రభుత్వం అనర్హుల పెన్షన్ రికవరీ కోసం నోటీసులు

అనర్హుల నుంచి పెన్షన్ మొత్తాలను రికవరీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు అందుకున్న వారి నుంచి రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హులు అందుకున్న పింఛన్‌దారులకు నోటీసులు…

error: Content is protected !!