Category: Telangana

గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమం

KTDM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం ఎన్కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5న గాయపడిన వంశీ, సందీప్‌లో సందీప్‌ను అదే రోజు హైదరాబాద్ తరలించారు,…

గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు…

పాఠశాల విద్యార్థుల పెద్ద మనసు

SRPT: సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించడంతో, ఎంఎస్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలనే ఆలోచనతో, ఎంఎస్‌ఆర్‌ కిడ్స్‌ పాఠశాల విద్యార్థులు రూ.1,50,116, దురాజ్‌పల్లి బ్రాంచి విద్యార్థులు…

జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో హెడ్ కుక్ పోస్టులు

TG: జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి,…

శంషాబాద్ విమానాశ్రయంలో కొత్తగా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు లభ్యమవుతుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని కౌంటర్‌లోనే అప్పగించి, డిపార్చర్‌ లెవల్‌ వరకు…

వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, పరిహారం : మంత్రి పొంగులేటి

TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు…

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామన్న తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్, కడియంశ్రీహరి, తెల్లం…

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఈ పదవి చేపట్టడం తనకు సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ నిర్మూలనపై సీరియస్‌గా ఉందని, ముఖ్యంగా డ్రగ్స్‌…

గూగుల్ మ్యాప్‌ ఫాలో అవుతూ వాగులో చిక్కుకున్న 9 మంది

నాగర్ కర్నూల్‌ జిల్లా తాడూర్‌ మండలం సిర్సవాడ వద్ద, 9 మంది ప్రయాణికులు టవేరా కారులో సోమశిల నుండి ఆదిరాల గ్రామానికి వెళ్తూ గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. మార్గమధ్యంలో దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వారు వాగులో చిక్కుకుపోయారు. వాగు ప్రవాహం…

ఏపీలో హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం- చంద్రబాబు

ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకురావాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. కొందరి ఆక్రమణల కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతుండటాన్ని చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములపై జరిగిన అక్రమ నిర్మాణాలపై…

error: Content is protected !!