ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరైన కేటీఆర్: పోలీసుల తీరుపై విమర్శలు
భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసుల నేపథ్యంలో నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణకు హాజరైన కేటీఆర్, తన న్యాయవాదిని…