Category: Telangana

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్

రాయికల్ మండలం అల్లిపూర్ మరియు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. బుధవారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను…

ఆత్మగౌరవం కోసమే మాలల భారత్ బంద్ -పిల్లి సుధాకర్ రాష్ట్ర అద్యక్షులు జాతీయ మాల మహానాడు

హైదరాబాద్ JBS బస్టాండ్ ముందు మెరుపు ధర్నా, బస్సుల నిలిపివేత, ఉద్రిక్త వాతావరణంలో అరెస్ట్, పోలీసులతో తోపులాట.రాజ్యాంగ వ్యతిరేఖ నిర్ణయం తీసుకునే అధికారం ఏ న్యాయవ్యవస్థ కు లేదు.పార్లమెంట్ తీర్మానం లేకుండా ఆర్టికల్ 341 ను సవరించే అధికారం ఎవరికీ లెదు.ప్రదాని…

బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్‌

రాఖీ పండుగ నాడు TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు.…

ర్యాగింగ్ చేసే వారిని వదిలిపెట్టేది లేదు : డీజీపీ జితేందర్‌

ర్యాగింగ్ చేసే వారిని వదిలిపెట్టేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ర్యాగింగ్ పెద్ద సమస్యగా మారిందని, ర్యాగింగ్ చేసినా, డ్రగ్స్ సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో తేడాలు…

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : MD సజ్జనార్

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హెచ్చరించారు. త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎలక్ట్రిక్…

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును ఆదేరోజు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ ఆమోద…

పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో నా పోటీ : రేవంత్ రెడ్డి

తన పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కాదని… తన పోటీ ప్రపంచంతో అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీలో ప్రభుత్వం మారగానే… తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉంటుందని, హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని మాట్లాడారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.…

కొత్తగూడెం ప్రగతి మైదానం వేడుకలకు రానున్న మంత్రి తుమ్మల

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై గురువారం ఉదయం 9:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల నుంచి…

రెసిడెన్షియల్ హాస్టల్స్ నిర్వహణ పై రివ్యూ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలి గురుకులాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా చర్యలు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం వేడి వేడిగా అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కొత్త పంచాయ‌తీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లాల అధికారుల‌కు ఆదేశించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తోపాటు కొత్త పంచాయ‌తీల‌కు…

error: Content is protected !!