Category: Telangana

కొత్తగూడెం: వర్క్ షాప్‌లో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహణ

బుధవారం (18-12-2024) కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో క్రిస్టియన్ సోదరులు, వర్క్ షాప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు, డాక్టర్…

నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం

రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో…

కొత్త రేషన్‌ కార్డుల జారీకి మార్గం సుగమం: సంక్రాంతి నుంచి ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఎట్టకేలకు ఊరట లభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ సంక్రాంతి పండుగ నుంచి కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రారంభమవుతుందని వెల్లడించారు. మంత్రి…

రీజిన‌ల్ రింగు రోడ్డు పై సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ మణిహారం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి (159 కి.మీ.) తక్షణ ఆమోదం కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల…

AMC కాలనీలో దళితుల డబుల్ బెడ్ రూమ్ సమస్యపై సమావేశం

AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి…

తెలంగాణ తల్లి రూపంపై వివాదాస్పద వ్యాఖ్యలపై కెటిఆర్ కౌంటర్

తెలంగాణలో ఇటీవల ఓ జీవో ద్వారా వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజకీయ నేతలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. గద్దం ప్రసాద్ మాట్లాడుతూ, “బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకు ఇస్తారు, తల్లులకు కాదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నాలు చరిత్రను…

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవ పరిస్తే కఠిన చర్యలు : ప్రభుత్వం

హైదరాబాద్: ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక…

“తెలంగాణ తల్లి” విగ్రహ ఆవిష్కరణ: రాష్ట్ర చరిత్రలో శాశ్వత ఘట్టం – సీఎం రేవంత్ రెడ్డి

ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ♦️ తెలంగాణకు…

కర్నూలు: పతనమైన టమోటా ధరలు, పత్తకొండ మార్కెట్‌లో కిలో టమోటా రూ.1

కర్నూలు జిల్లాలోని పత్తకొండ మార్కెట్‌లో టమోటా ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.1 మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ పంటలు సరైన ధరకు అమ్మకాలు చేయలేకపోతున్నారు, దీంతో గిట్టుబాటు ధర లేకుండా టమోటాలు…

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని…

error: Content is protected !!