Category: Telangana

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గిరిజన హక్కుల ఉల్లంఘన – మలోతు అశోక్ బాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మలోతు అశోక్ బాబు కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలు, అలాగే పరిసర గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్…

కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు స్కూలు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల చుట్టూ ఉన్న జెండాలు తొలగించే క్రమంలో రత్నం (54), ఉపేందర్‌ (45) విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన భాగానికి…

కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : సేవాలాల్ సేన

ఈరోజు సేవాలాల్ సేన సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సమావేశానికి ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను…

నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణ

జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్మి ఆనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం శుక్రవారం రాత్రి చేరారు. భార్య చికిత్స పొందుతుండగా భర్త రాజు తన కుమారుడు…

దేవాలయం విగ్రహ ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కు స్థానికుల పిలుపు

TG: సికింద్రాబాద్‌లో పిలుపునిచ్చిన బంద్‌కి స్పందిస్తూ, స్థానికులు ముత్యాలమ్మ ఆలయ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ,…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈనెల 19న భీమారం శుభం పోలీస్ కళ్యాణ వేదికలో ఉదయం 9 గంటలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. ఈ…

సింగరేణిలో భూగర్భంలో ఐదేళ్ల నిబంధన..!

సింగరేణిలో డిపెండెంట్‌ కింద ఎవరు చేరినా మొదటి ఐదేళ్లు తప్పనిసరిగా భూగర్భంలోకి దిగి పని చేసేలా కొత్త నిబంధనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదివరకు ఈ తరహా నిబంధనలు ఉన్నా మెడికల్‌ రిపోర్టులు, పైరవీలు, సంఘాల పేరు చెప్పుకొని అండర్‌…

బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలకు చికెన్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం,…

జీవో నెం 29 ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి : సేవాలాల్ సేన

ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం ఎదురుగా జీవో నెంబర్ 29 రద్దు పరచాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు…

తెలంగాణలో రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,…

error: Content is protected !!