Category: Telangana

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం:డిప్యూటీ సీఎం..భట్టి విక్రమార్క

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడటం జరిగింది ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్న అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం…

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు. తాజాగా ఆయన వివాదాస్పద వీడియోపై కమిషన్ నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి వారి జాతకాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి…

గురుకుల పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులు

జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం…

పెళ్ళికొడుకు వినూత్న ప్రయత్నం “ధూమపానం – మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని పెళ్లి కార్డుపై ముద్రించిన యువకుడు

శ్రీకాంత్ మహేశుని హైదరాబాద్ వాసి అతనో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్…సాఫ్ట్‌వేర్ అనగానే వీకెండ్ పార్టీలు మందు సిగరెట్లు అనుకోనేరు కాదండోయ్…సమాజానికి తనవంతు ఏదోటి చెయ్యాలి అనే తపన సిగరేట్ మీద పెద్ద పోరాటమే చేస్తున్నాడు,ఈ నెల 22న తన వివాహం నిశ్చయం కాగా…

సమయ స్ఫూర్తితో ప్ర‌యాణికుడి ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కి సన్మానం చేసిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్

TGSRTC బ‌స్సులో ఫిట్స్ వ‌చ్చిన ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రిలో చేర్పించి డ్రైవ‌ర్ ఉదార‌త చాటుకున్నారు. బ‌స్సును నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప్ర‌యాణికుడి ప్రాణాల‌ను కాపాడారు. వ‌రంగ‌ల్-2 డిపోన‌కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు…

కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం…

వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చండ్రుగొండ రేంజ్,పోకలగూడెం, బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో…

వర్గీకరణ తీర్పు మాదిగల విజయం కాదు, మనువాదుల విజయం మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్

ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహానాడు అర్ధనగ్న ప్రదర్శన మాదిగలను పావుగా వాడుతున్న బిజేపి SC వర్గీకరణపై సూప్రీం తీర్పుఅంబేద్కర్ వాదులపై దాడి బీజేపీ విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా తీర్పు,ఒక్క దెబ్బకు రెండు అన్నట్లు మాల మాదిగలపై…

మురికి కూపాలుగా మారుతున్న సింగరేణి వీధులు పట్టించుకోని అధికారులు

ఒకప్పుడు పరిశుభ్రతతో పాటు పరిసరాల నిర్వహణకు పేరుగాంచిన సింగరేణి కాలనీలు ప్రస్తుతం వీధుల్లో ఉన్న క్లీనింగ్ వర్కర్లు లేకుండా చెత్త కుప్పలు పడిపోతున్నాయి. ఈ కాలనీల దయనీయ స్థితి ఆందోళన కలిగించే విషయమే కాకుండా వ్యాధులు మరియు ఆరోగ్య ప్రమాదాలకు మూలాధారం…

కండ‌క్ట‌ర్‌ను అకార‌ణంగా విధుల నుంచి త‌ప్పించార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేదు : ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్

ఈ నెల 1వ తేదిన ఒక మ‌హిళ, త‌న త‌ల్లి, ఏడాది కుమారుడితో క‌లిసి హ‌న్మ‌కొండ నుంచి హైద‌రాబాద్‌కు జ‌న‌గామ డిపోన‌కు చెందిన బ‌స్సు ఎక్కారు. వీరంతా మొద‌టి వ‌ర‌స‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌లో కూర్చున్నారు. ఆ స‌మ‌యంలో ఆ…

error: Content is protected !!