భారత రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగాన్ని దేశం యొక్క పవిత్ర గ్రంథంగా అభివర్ణించారు. “75 ఏళ్ల క్రితం ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల…