తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపనల అనుమతికి అంగీకారం – సీఎం రేవంత్ కృతజ్ఞతలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ…