ప్రణయ్ హత్య కేసు: సుభాష్ శర్మకు మరణ శిక్ష
తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు (ఏ2) మరణ శిక్షను విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కేసు నేపథ్యం:…