Bihar Technical Service Commission SMO Recruitment 2025
📅 Apply: 04-03-2025 to 01-04-2025💰 Fee: Not mentioned📌 Age Limit: As per rules (Relaxation applicable)🎓 Qualification: Refer to the official advertisement🔹 Vacancies (Total: 3623)
📅 Apply: 04-03-2025 to 01-04-2025💰 Fee: Not mentioned📌 Age Limit: As per rules (Relaxation applicable)🎓 Qualification: Refer to the official advertisement🔹 Vacancies (Total: 3623)
📅 Important Dates:🔹 Start Date: 03-03-2025🔹 Last Date: 24-03-2025🔹 Online Test (Tentative): April/May 2025 💰 Application Fee:🔹 SC/ST/PwBD: ₹59🔹 Others: ₹1180 📌 Age Limit: (Relaxation as per rules)🔹 Manager (IT,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరును విశ్లేషించేందుకు రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటుతో పాటు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్లోనే నివసిస్తున్న ఆమె, తన స్నేహితులు, మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.…
AP రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం…
తేదీ 01-03-2025 శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ యందు సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ IRS ను రామగుండం శాసన సభ్యులు శ్రీ రాజ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో కలిసి సింగరేణి లో ఉన్న అనేక…
తెలంగాణలోని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ విభాగంలో కీలక మార్పులు ప్రతిపాదించబడ్డాయి. అధికారులు కొత్తగా రెండు పోలీస్ సబ్ డివిజన్లు మరియు ఆరు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా, ఈ రెండు…
పుదుచ్చేరి పోలీసులు క్రిప్టో కరెన్సీ మోసం కేసులో ప్రముఖ నటీమణులు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో నితీశ్ జైన్, అరవింద్ కుమార్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి, క్రిప్టో కరెన్సీలో…
వేసవి నేపథ్యంలో కోకాకోలా భారత మార్కెట్లోకి కొత్త శీతల పానీయాలను తీసుకురాబోతోంది. గ్లోబల్ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్ లైట్ (BodyArmorLyte) తొలిసారి భారత్కు రానుంది. ఇది కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ కలిగి హైడ్రేషన్కు అనుకూలంగా ఉంటుంది. అమెరికాలో బిలియన్ డాలర్ల మార్కెట్ను…
దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్షిప్ 2025 కోసం భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్షిప్ ద్వారా, సైన్స్ మరియు ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థులు సియోల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీని…
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా అన్ని బోర్డుల పాఠశాలల్లోనూ 2025-26లో తొమ్మిదో తరగతి, 2026-27లో పదో తరగతి విద్యార్థులకు తెలుగు బోధన, పరీక్షలు…