Author: admin

మంత్రి లోకేశ్ కు శ్రీరెడ్డి క్షమాపణ లేఖ

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వీడియోలు, పోస్టులపై కేసులు నమోదైన నేపథ్యంలో, సినీనటి శ్రీరెడ్డి మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో లోకేశ్‌ను “అన్నా” అని సంబోధిస్తూ, తన తప్పును అంగీకరించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు తెదేపా, జనసేన…

గిరిజన లంబాడి బిడ్డలపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి : భూక్యా రవి రాథోడ్ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్

కొడంగల్ నియోజకవర్గం గ్రామాలు రోటిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు తండాలు మరియు లగచర్ల పీర్లపల్లి తదితర గ్రామాల ప్రజలకు భూములను ఫార్మా కంపెనీ పేరుతో గుంజుకోవాలనుకోవడం ప్రభుత్వానికి తగదు ప్రజల అభిప్రాయం లేకుండా ఫార్మా కంపెనీలకు భూములను కట్టబెట్టాలి అనే…

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ జితేష్

కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో…

శివలింగాలలోని రకాలు , వాటిని పూజించడం వలన కలుగు ఫలితాలు – సంపూర్ణ వివరణ : కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు 9885030034

టీటీడీ పాలకమండలి తొలి సమావేశం 18న – చైర్మన్ బి.ఆర్. నాయుడు

టీటీడీ నూతన పాలకమండలి ఈ నెల 18న‌ తమ తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10:15 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు,…

కాన్పుర్‌ ‘నీట్’ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థినిపై ఆరునెలలపాటు అత్యాచారం – ఇద్దరు టీచర్ల అరెస్ట్

వైద్యవిద్యలో ప్రవేశం కోసం ‘నీట్‌’ శిక్షణ కోసం ఓ కోచింగ్‌ సెంటరులో చేరిన 17 ఏళ్ల విద్యార్థినిని ఆర్నెల్లపాటు నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ టీచర్లు సిద్దీఖి, వికాస్‌లపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు కల్యాణ్‌పుర్‌ పోలీసుస్టేషనులో…

నంద్యాల: డోన్‌లో క్రిప్టో కరెన్సీ పేరిట భారీ మోసం

క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో రూ.25 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం డోన్‌లో వెలుగుచూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి “రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు రాబడిగా అందుతుందని” చెబుతూ కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 300 మందికి పైగా…

రగ్ జోళ్ యాత్రను జయప్రదం చేయండి.. సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్

ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ గుడి యందు సేవాలాల్ ధర్మ జాగరణ సేన సద్భావన సమావేశం సేవాలాల్ సేన జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి సేవాలాల్…

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం గల్లంతు: వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం – సజ్జల

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం గల్లంతైందని మండిపడ్డారు. “రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం జరుగుతుందని, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని” ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ప్రజల ధనాన్ని దోచుకుని జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.…

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు గిరిజన హక్కుల ఉల్లంఘన – మలోతు అశోక్ బాబు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మలోతు అశోక్ బాబు కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలు, అలాగే పరిసర గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్…

error: Content is protected !!