బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్షీట్ దాఖలు
బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్షీట్ దాఖలు చేసింది. ఐసిస్ ఆల్ హింద్ గ్రూప్కు చెందిన ముసవిర్, మతీన్, మునీర్, షరీఫ్లపై అభియోగాలు మోపింది. నిందితులు డార్క్వెబ్ ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్తో కలిసి…