కొత్తగూడెం హెచ్డీఎఫ్సి బ్యాంకులో ఇంటర్వ్యూలు
విద్యానగర్ హెచ్డీఎఫ్సి బ్యాంక్, కొత్తగూడెంలో నవంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఉద్యోగాలు: అర్హతలు: కాంటాక్ట్:రాజేష్ అరెల్లి – 9392897511
విద్యానగర్ హెచ్డీఎఫ్సి బ్యాంక్, కొత్తగూడెంలో నవంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఉద్యోగాలు: అర్హతలు: కాంటాక్ట్:రాజేష్ అరెల్లి – 9392897511
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వీడియోలు, పోస్టులపై కేసులు నమోదైన నేపథ్యంలో, సినీనటి శ్రీరెడ్డి మంత్రి లోకేశ్ను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో లోకేశ్ను “అన్నా” అని సంబోధిస్తూ, తన తప్పును అంగీకరించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు తెదేపా, జనసేన…
కొడంగల్ నియోజకవర్గం గ్రామాలు రోటిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు తండాలు మరియు లగచర్ల పీర్లపల్లి తదితర గ్రామాల ప్రజలకు భూములను ఫార్మా కంపెనీ పేరుతో గుంజుకోవాలనుకోవడం ప్రభుత్వానికి తగదు ప్రజల అభిప్రాయం లేకుండా ఫార్మా కంపెనీలకు భూములను కట్టబెట్టాలి అనే…
కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో…
కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు 9885030034
టీటీడీ నూతన పాలకమండలి ఈ నెల 18న తమ తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10:15 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు,…
వైద్యవిద్యలో ప్రవేశం కోసం ‘నీట్’ శిక్షణ కోసం ఓ కోచింగ్ సెంటరులో చేరిన 17 ఏళ్ల విద్యార్థినిని ఆర్నెల్లపాటు నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ టీచర్లు సిద్దీఖి, వికాస్లపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ కాన్పుర్ పోలీసులు వెల్లడించారు. బాధితురాలు కల్యాణ్పుర్ పోలీసుస్టేషనులో…
క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో రూ.25 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం డోన్లో వెలుగుచూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి “రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు రాబడిగా అందుతుందని” చెబుతూ కర్నూలు, నంద్యాల, మహబూబ్నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా…
ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ గుడి యందు సేవాలాల్ ధర్మ జాగరణ సేన సద్భావన సమావేశం సేవాలాల్ సేన జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి సేవాలాల్…
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం గల్లంతైందని మండిపడ్డారు. “రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం జరుగుతుందని, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని” ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ప్రజల ధనాన్ని దోచుకుని జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.…