డాక్టర్ బీఆర్ అంబేడ్కర్: సమాజ ఆర్థిక, సామాజిక సమానత్వానికి ప్రేరణ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో తన ఇంట్లో మహాపరినిర్వాణం పొందారు. భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయన, దళితుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అస్పృశ్యత నిర్మూలన, షెడ్యూల్ కులాలకు సమాన అవకాశాల కల్పన,…
తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల కేటాయింపు: ముఖ్యమంత్రి ఆవిష్కరించిన కొత్త యాప్
తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇళ్లు…
పెద్దపల్లిలో యువ వికాసం సభ: 50 వేల ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు
నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన యువ వికాసం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, INTUC…
తెలుగు చరిత్రలో కన్నమదాసు మహావీరుడు – మాలల వీరత్వానికి చిరునామా
తెలుగు నేలపై మాలల వీరత్వానికి, యుద్ధ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచిన కీర్తి గాధలు చరిత్రలో స్పష్టంగా నిలిచిపోయాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది 12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధానికి నాయకత్వం వహించిన మాల కన్నమదాసు చరిత్ర. కన్నమదాసు మాచర్ల సేనలకు సర్వసైన్యాధ్యక్షుడిగా…
రిజర్వేషన్ వర్గీకరణ లాభ-నష్టాల అంశం కాదు : దాసరి లక్ష్మయ్య
రిజర్వేషన్ వర్గీకరణ అంశం లాభనష్టాలకు సంబంధించిన అంశం కాదు .ఒకరి సొత్తును ఒకరు దోచుకునే అవకాశం లేదు. అంటరానితనంతో వచ్చిన రిజర్వేషన్లు అంటరానితనంతోనే పోవాలి. రిజర్వేషన్ల మూడు ప్రధాన విభాగాలు:1) సామాజిక రిజర్వేషన్లు2) ఆర్థిక రిజర్వేషన్లు3) రాజకీయ రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్:-…
తెలంగాణ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం :కోటా శివశంకర్
విద్యా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పణ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ చైర్మన్ ఆకునూరి మురళి గారికి వినతి పత్రం అందించారు. విద్యార్థుల సమస్యలు:…
విజయవంతమైన మాలల సింహగర్జన సభ
కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ విజయవంతం కావడంతో పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 1, 2024న నిర్వహించిన ఈ సభ మాలల…
కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం :ఐ.ఎన్.టి.యు.సి
కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్* కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఐ.ఎన్.టియు.సి యూనియన్ కృషి చేస్తుంది అని తెలియజేస్తూ కార్మికుల అనుమతి మేరకే ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామని , కల్లబొల్లి మాటలు చెప్పి…
శాంతి భద్రతలపై వరంగల్ పోలీస్ కమిషనర్ సూచనలు
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం పోలీస్…
నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం
ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత మరియు ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నేతల హాజరు:తెలంగాణ నుంచి సీఎల్పీ…