పెట్రోల్ బంకులలో తప్పనిసరిగా రసీదు పొందండి – పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT రఘునందన్
పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మచ్చన రఘునందన్ పెట్రోల్ బంకుల నుండి వినియోగదారులు రశీదులను పొందడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని స్టేషన్లలో ఇంధనంలో నీరు కలుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మరియు లావాదేవీలలో…
13 ఏళ్ల పాఠశాల బాలుడు గుండెపోటుతో మృతి
భద్రాద్రి కొత్తగూడెం-చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హరికృష్ణ అనే 13 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. స్కూల్లో ఛాతీ నొప్పి రావడంతో బాలుడిని ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు, అప్పటికే గుండెపోటుకు గురై మృతి…
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్చించాలని సీఎంకు తుమ్మల లేఖ
తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం చర్చించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేటి ముఖ్యమంత్రుల సమావేశంలో సిఫార్సు లేఖల ప్రాధాన్యతపై చర్చించాలని ముందస్తు లేఖ…
తెలంగాణ సలహాదారుగా కేశవరావు నియామకం
తాజా పరిణామంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. KK భారసా నుండి కాంగ్రెస్లో చేరిన తర్వాత మరియు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా…
వంట సామానులపై ఇంక నుండి ఐ.ఎస్.ఐ ముద్ర తప్పనిసరి
అల్యూమినియం మరియు స్టెయిన్లెస్ స్టీల్ వంట సామాగ్రి ISI (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్) ముద్రను కలిగి ఉండడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలను కొనసాగించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్…
విద్యుత్ సంస్థల పేమెంట్ యాప్స్ లో కరెంట్ బిల్లులు కట్టే విధానం
కరెంట్ బిల్లులను కట్టేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఆయా కార్యాలయాలకు వెళ్లి కట్టటం దాదాపుగా మానేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేఫథ్యంలో మొత్తం ఆన్లైన్లోనే పేమెంట్లు చేసేస్తున్నారు. ఇందుకు డిజిటల్ పేమెంట్ యాప్లు కూడా.. వినియోగదారులకు అనుకూలంగా పేమెంట్ ఆప్షన్లు…
జియో..నుండి అతిపెద్ద ఐపీఓ రానుందా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన టెలికాం సేవల విభాగం రిలయన్స్ జియోను స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఐపిఓ)లో తెచ్చే అవకాశం ఉంది. ఈ ఇష్యూతో రూ.55,000 కోట్లు సమీకరించే అవకాశం కనిపిస్తోంది. అవును అయితే, ఇది దేశంలోనే అతిపెద్ద IPO అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్…
అనాధ పిల్లల దత్తత ఇక సులభతరమ్ ‘ఆదర్శ ఫాస్టర్కేర్ 2024’ పెరిట నిబంధనలు రూపొందించిన కేంద్రం
రాష్ట్రంలో ఆరేళ్లు నిండిన అనాథలు, వదిలేసిన పిల్లల దత్తతకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దత్తత కోసం ఎంపిక చేయని ఆరేళ్లలోపు పిల్లలను ఆదర్శ ఫాస్టర్కేర్ లో ఉంచుతారు. వారు సంరక్షణ కేంద్రాల నుండి బయటపడటానికి మరియు ఇంటి వాతావరణంలో వృద్ధి…
సేవా లోపమా ఇక వాట్సాప్ లో కూడా వినియోగదారుల కమిషన్కు పిర్యాదు చేయొచ్చు
MRP కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తులు అమ్ముతున్నారా? ఉత్పత్తి నాణ్యత మరియు సేవాలోపమా? అయితే, మీరు ఇంటి నుండే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వాట్సాప్ చాట్బాట్’ సేవలను అందించింది. ముందుగా, వాట్సాప్…
ఆగిన డ్రైనేజీ నిర్మాణం..గ్రామస్తులు ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామంలో డ్రైనేజ్ పనులు సగంలోనే ఆపివేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే గుర్రాయిగూడెం గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుడు ఎంపీపీ నిధులు, ఎంపీటీసీ ద్వారా విడుదలైన అభివృద్ధి పనులను…