భారత్-యూఏఈ మధ్య ఇంధన రంగంలో 4 కీలక ఒప్పందాలు
అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్, ప్రధాని మోదీ చర్చల తర్వాత ఈ ఒప్పందాలు కుదిరాయి, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య దీర్ఘకాలిక…
శంషాబాద్ విమానాశ్రయంలో కొత్తగా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’
HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు లభ్యమవుతుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని కౌంటర్లోనే అప్పగించి, డిపార్చర్ లెవల్ వరకు…
భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు, ఢిల్లీలో ఇద్దరికి లక్షణాలు
భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు కేసులు వైద్య పరీక్షల్లో నిర్ధారణకు వచ్చాయి. బాధితులను ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం…
బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్య యత్నం
TG: బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆకాష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అతని భార్య పలు మార్లు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ కోసం పలుమార్లు పిలుస్తుండటంపై ఆగ్రహంతో, పెట్రోల్ పోసుకొని స్టేషన్ ఆవరణలో బెదిరించాడు. లైటర్ అంటించడంతో…
ఇండోనేషియాలో తప్పిన విమాన ప్రమాదం , ప్రయాణికులు సురక్షితం
ఇండోనేషియాలో పపువాలో సోమవారం విమాన ప్రమాదం తప్పింది. ట్రిగానా ఎయిర్కు చెందిన ATR 42-500 విమానం జయపురాకు టేకాఫ్ అవుతుండగా రన్వే నుంచి స్కిడ్ అయి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. 42 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో ఉన్న ఈ…
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీ
TG: తెలంగాణ శాసనసభలో మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్గా ఎన్. పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్గా కె. శంకరయ్య నియమితులయ్యారు.…
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, పరిహారం : మంత్రి పొంగులేటి
TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు…
బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్షీట్ దాఖలు
బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్షీట్ దాఖలు చేసింది. ఐసిస్ ఆల్ హింద్ గ్రూప్కు చెందిన ముసవిర్, మతీన్, మునీర్, షరీఫ్లపై అభియోగాలు మోపింది. నిందితులు డార్క్వెబ్ ద్వారా పరిచయాలు పెంచుకుని, ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్తో కలిసి…
హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు
TG: హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాకు ఉన్నందున వారిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ అభ్యర్థించారు. న్యాయస్థానం రేపు…
చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం ఇవ్వండి : సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరియు చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని, రోడ్ల విస్తరణ పనులను వీలైనంత…