కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాలలో విద్యుత్షాక్తో ఇద్దరు స్కూలు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల చుట్టూ ఉన్న జెండాలు తొలగించే క్రమంలో రత్నం (54), ఉపేందర్ (45) విద్యుత్ సరఫరాకు సంబంధించిన భాగానికి…
అమరావతి: తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త పోస్టింగ్లు
అయితే, తెలంగాణ నుంచి వచ్చిన రోనాల్డ్ రోస్కు ఇంకా పోస్టింగ్ దక్కలేదు, ఇది ఆయన కంటే ముందుగా పోస్టింగ్ పొందిన అధికారులతో పాటు రాష్ట్రంలో కఠినమైన పోటీకి సంకేతం.
హైదరాబాద్లో WWF-ఇండియా గోల్ఫ్ ఫర్ వైల్డ్లైఫ్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్లోని హోటల్ మరిగోల్డ్లో జరిగిన 9వ వార్షిక WWF-ఇండియా గోల్ఫ్ ఫర్ వైల్డ్లైఫ్ అండ్ నేచర్ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో గౌరవనీయ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ విజేతలకు అవార్డులను ప్రదానం…
కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : సేవాలాల్ సేన
ఈరోజు సేవాలాల్ సేన సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సమావేశానికి ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను…
నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణ
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్మి ఆనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం శుక్రవారం రాత్రి చేరారు. భార్య చికిత్స పొందుతుండగా భర్త రాజు తన కుమారుడు…
టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట: మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
టర్మ్ పాలసీలతో పాటు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై, టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలను మినహాయించాలనే చర్చ జరిగింది. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై…
రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
TG: తెలంగాణలో మార్పు కోరుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా ప్రతి నియోజకవర్గంలో 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు…
నిజామాబాద్లో దారుణం: మహిళపై నలుగురి సామూహిక అత్యాచారం
NZB: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకుని డిచ్పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యం చేశారు. బాధితురాలు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిచ్పల్లికి చెందిన వారు ఈ…
దేవాలయం విగ్రహ ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ బంద్కు స్థానికుల పిలుపు
TG: సికింద్రాబాద్లో పిలుపునిచ్చిన బంద్కి స్పందిస్తూ, స్థానికులు ముత్యాలమ్మ ఆలయ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ,…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈనెల 19న భీమారం శుభం పోలీస్ కళ్యాణ వేదికలో ఉదయం 9 గంటలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. ఈ…