సింగరేణిలో భూగర్భంలో ఐదేళ్ల నిబంధన..!
సింగరేణిలో డిపెండెంట్ కింద ఎవరు చేరినా మొదటి ఐదేళ్లు తప్పనిసరిగా భూగర్భంలోకి దిగి పని చేసేలా కొత్త నిబంధనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదివరకు ఈ తరహా నిబంధనలు ఉన్నా మెడికల్ రిపోర్టులు, పైరవీలు, సంఘాల పేరు చెప్పుకొని అండర్…
బేగంపేట ప్రకాశ్నగర్లో 700 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం
సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్రకాశ్నగర్లో 700 కిలోల కుళ్లిన చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్ఫోర్స్ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలకు చికెన్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం,…
తమిళనాడులో హిందీ మాస వేడుకలపై సీఎం స్టాలిన్ వ్యతిరేకత: ప్రధానికి లేఖ
తమిళనాడులో హిందీ భాషపై మరోసారి విరుచుకుపడింది. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్, రాష్ట్రంలో హిందీ మాస వేడుకలు రద్దు చేయాలని కోరారు. “హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఉత్సవాలు ఎందుకు?” అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా…
సద్గురు ఈశా ఫౌండేషన్పై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది
విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్…
జీవో నెం 29 ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి : సేవాలాల్ సేన
ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం ఎదురుగా జీవో నెంబర్ 29 రద్దు పరచాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు…
రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు: 120 రోజుల బుకింగ్ వ్యవధి 60 రోజులకు కుదింపు
భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్లకు కీలక మార్పులు చేసింది. 120 రోజుల ముందు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మార్పు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి…
తెలంగాణలో రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,…
సింగరేణి జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ఘనంగా ప్రారంభం
సింగరేణి యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్లో జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం. ఈ పోటీలలో సింగరేణి సంస్థకు చెందిన వివిధ ఏరియాల నుంచి రామగుండం ఏరియా 1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి,…
మాదిగల నిరసనలు: సీఎం రేవంత్ రెడ్డి ఎదుట కొత్త సవాలు
హైదరాబాద్: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసనలతో సవాలు విసిరారు. మాదిగల సమస్యలను పరిష్కరించకుండా తటస్థంగా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మాదిగలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి…
జగిత్యాల: ట్రాన్స్జెండర్తో యువకుడి ప్రేమ వివాహం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన ట్రాన్స్జెండర్ కరుణంజలితో ప్రేమ వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ గురించి పెద్దలకు తెలియజేసి, వారి అంగీకారంతో బుధవారం వివాహం…