కాజీపేటలో రైల్వే డివిజన్ సాధనకు సమష్టి కృషి : రౌండ్ టేబుల్ సమావేశంలో MP కడియం కావ్య
కాజీపేట రైల్వే జంక్షన్ కు డివిజన్ సాధించడం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు తదితరులు అన్నారు. రైల్వే ఐకాస కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్ష…
రేషన్ దొంగలపై పిడి యాక్ట్ పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ DT మాచన రఘునందన్
రేషన్ బియ్యం ను అక్రమంగా తరలించి, రైస్ మిల్లులకు,పౌల్ట్రీకి అమ్ముతున్న వాళ్ళపై పీడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదలుకుని…
తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఏసీ బస్సులు : రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా రవాణాకు పెరిగిన డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల రాష్ట్రంలో బస్సు సర్వీసులను పెద్ద ఎత్తున మార్చినట్లు ప్రకటించారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి, వారు నల్గొండ-హైదరాబాద్ మధ్య నడిచే మూడు…
తెలంగాణ ప్రభుత్వం అనర్హుల పెన్షన్ రికవరీ కోసం నోటీసులు
అనర్హుల నుంచి పెన్షన్ మొత్తాలను రికవరీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు అందుకున్న వారి నుంచి రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హులు అందుకున్న పింఛన్దారులకు నోటీసులు…
వాట్సాప్ ద్వారా బస్సు టిక్కెట్లు : టీజీఎస్ ఆర్టీసీ
రవాణా పరిశ్రమలో చర్చలకు దారితీసిన చర్యలో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన వాట్సాప్ ప్లాట్ఫారమ్ ద్వారా బస్సు టిక్కెట్లను విక్రయించాలని ఆలోచిస్తోంది. వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ డిజిటల్ టికెటింగ్ సొల్యూషన్స్ వైపు మొగ్గు…
స్లీపర్ మరియు AC కోచ్లలో కన్ఫర్మ్ టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తే జరిమానా : రైల్వే శాఖ
భారతదేశంలో, రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది, భారతీయ రైల్వేలు ఆసియాలో అతిపెద్ద రైలు నెట్వర్క్. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసే స్థోమత, సౌలభ్యం మరియు విస్తారమైన నెట్వర్క్ కారణంగా చాలా మంది రైలు…
ఆంధ్రప్రదేశ్ కు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ
కేరళలోని త్రిసూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజ కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన సేరు బాగా వినిపించింది. గత నెల ఏపీ సచివాలయంలో కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా.…
నైని బొగ్గు గనుల్లో తవ్వకాలకు సహకరించండి ఒడిశా CMకు ..భట్టి రిక్వెస్ట్
నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారులతో కలిసి ఒడిశాకు వెళ్లిన భట్టి విక్రమార్క.. ఆ రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం…
జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ : అమిత్ షా
ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అప్పటి ప్రధానిగా తన నియంతృత్వ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏ కారణం లేకుండానే లక్షల మందిని జైల్లో పెట్టి మీడియా గొంతు నొక్కారు. దాంతో భారత ప్రభుత్వం…
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు : డిసిఎస్వో రాథోడ్
పచ్చని చెట్ల తోనే జీవకోటి మనుగడ, ప్రాణ వాయువుకు మూలాధారం పచ్చదనం అని పౌరసరఫరాల శాఖ రంగారెడ్డి జిల్లా సరఫరా అధికారి మనోహర్ కుమార్ రాథోడ్ ఉద్ఘాటించారు.శుక్రవారం నాడు ఆయన తుర్కయాoజాల్ లోని ఓ పెట్రోల్ బంక్ లో వనమహోత్సవంలో భాగంగా…