భారతీయ రైల్వేలో వివిధ పోస్టుల కోసం 32,438 ఖాళీలను ప్రకటించారు. ఈ క్రింద ఉన్న పోస్టుల సంఖ్యను పరిశీలించండి:
- పాయింట్స్మన్- 5,058
- అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
- అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301
- ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187
- అసిస్టెంట్ పీ-వే- 247
- అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ)- 2,587
- అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్)- 420
- అసిస్టెంట్ (వర్క్షాప్)- 3,077
- అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2,012
- అసిస్టెంట్ టీఆర్డీ- 1,381
- అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950
- అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)- 744
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1,041
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్షాప్)- 625
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
- ఎఫిషియెన్సీ టెస్ట్ (పీటీ)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవి)
- మెడికల్ ఎగ్జామినేషన్
ప్రారంభ వేతనం: రూ.18,000
పరీక్ష విధానం:
- 100 ప్రశ్నలు
- 90 నిమిషాలు సమయం
- సబ్జెక్టులు: జనరల్ సైన్స్ (25), జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (30), మ్యాథమెటిక్స్ (25), జనరల్ అవేర్నెస్ & కరెంట్ అఫైర్స్ (20)
- తప్పు సమాధానం – 1/3 మార్కులు కోత
దరఖాస్తు రుసుము:
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ: రూ.500
- ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు: రూ.250
ముఖ్య తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024
- నోటిఫికేషన్ జారీ తేదీ: 22-01-2025
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-01-2025
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025
- దరఖాస్తుల సవరణ: 25 ఫిబ్రవరి – 6 మార్చి
దరఖాస్తు చేసేందుకు:
rrbapply.gov.in/#/auth/landing