TwitterWhatsAppFacebookTelegramShare

అనంతపురం-గుంటూరు మధ్య రోడ్డు ప్రయాణం మరింత సులభం కాబోతోంది. కేంద్రం ఎన్‌హెచ్-544డి విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్ల వ్యయంతో 219.8 కి.మీ మేరను 21 బైపాస్‌లతో కలిపి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ, వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.8 కి.మీ మేర 4 లేన్ల రహదారులు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఆర్థిక అభివృద్ధికి దోహదపడడంతోపాటు ప్రయాణదూరాన్ని గణనీయంగా తగ్గించనుంది.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version