TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎస్సీలపై పెడుతున్న అక్రమ కేసులను ఎస్సీల భూములను ఆక్రమించి కడుతున్న కట్టడాలను కూల్చివేయాలి ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదులు చేస్తే తప్పుడు రిపోర్టులు పంపిస్తున్న సింగరేణి డైరెక్టర్ పై ఎస్సీలను వేధిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి కోట శివశంకర్ నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి సునీల్ కుమార్ బాబు గారికి నేరుగా హైదరాబాదులో కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కోట శివశంకర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలపై తప్పుడు కేసులు పెడుతూ అసలు కేసులో గొడవ జరిగిన సందర్భంలో లేకపోయినా బలగం శ్రీధర్ ని అన్యాయంగా పది రోజులు జైలుకు పంపించారని అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ లో దాస్యం రూత్ మేరీ మేడంగారు ఫిర్యాదు చేసిన కలెక్టర్ గారి కోర్టులో కేసు పెండింగ్ ఉండంగా ఇంజక్షన్ ఆర్డర్ డిస్మిస్ చేసి కాసాని శ్రీనివాస్ రెడ్డిని నువ్వు గిరిజనేతరు ఇక్కడ భూమిపై ఎటువంటి హక్కు లేదు అంటే లోకల్ రాజకీయ అండతో నాయకులతో పది రోజులలో షెడ్డు నిర్మించినాడు దీనిని వెంటనే కూల్చివేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version