TwitterWhatsAppFacebookTelegramShare

KTDM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం ఎన్కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5న గాయపడిన వంశీ, సందీప్‌లో సందీప్‌ను అదే రోజు హైదరాబాద్ తరలించారు, అయితే వంశీని ఈరోజు మెరుగైన చికిత్స కోసం సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హుటాహుటిన తరలించారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version