TwitterWhatsAppFacebookTelegramShare

KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం మార్చురీకి తరలించారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version