Month: March 2025

AP ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలు: కొత్త యూనిఫారాలు, సెమిస్టర్ విధానం, ‘నో బ్యాగ్ డే’

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టింది, తద్వారా విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కరణల్లో ముఖ్యంగా కొత్త యూనిఫారాలు, సెమిస్టర్ విధానం, ‘నో బ్యాగ్ డే’ వంటి చర్యలు ఉన్నాయి. కొత్త యూనిఫారాలు…

ప్రణయ్ హత్య కేసు: సుభాష్ శర్మకు మరణ శిక్ష

తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు (ఏ2) మరణ శిక్షను విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కేసు నేపథ్యం:…

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. కేసు నేపథ్యం: అమృత వర్షిణి,…

ఈ నెల 23న తిరుపతిలో మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ : రాయలసీమ మాలల JAC

SC వర్గీకరణ, క్రిమీలేయర్ సహా ఇంకా అనేక రాజ్యాంగ హక్కులు కాపాడుకొనుట, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకొనుటకు సంబంధించిన అంశాలతో పాటు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ “”హాలో మాల.. చలో తిరుపతి”” అన్న ఒక సరికొత్త నూతన “”భావోద్వేగ మరియు సున్నిత””…

ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్‌పై పవన్ కల్యాణ్ అసహనం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల తమ్మయ్య ఇటీవల ఒక మహిళా వైద్యురాలిపై ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధికారులకు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర…

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావు

మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఖమ్మం 52వ డివిజన్‌కు చెందిన కొప్పుల రామారావు (S/o వెంకటేశ్వర్లు) సరిత క్లినిక్ సెంటర్‌లో సేవలు అందిస్తున్నారు.…

తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో చేనేత కార్మికులకు ఊరట కలిగేలా ప్రభుత్వం రుణమాఫీ పథకానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం రూ. 33 కోట్ల మేర రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు…

కీలక దశకు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

TG: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ చివరి నిర్ణయానికి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఏఐసీసీ పెద్దలు చర్చించారు. ఇంఛార్జ్ మీనాక్షి…

వరంగల్ జిల్లాలో విషాదం : స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబాన్ని మృత్యువు కాటేసింది

వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మరణించగా, భార్య ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి దారితీసిన పరిణామాలు:…

గోదావరిఖని 1 Town పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసు అధికారులకు సత్కారం

ప్రెస్ మీట్ న్యూస్ ప్రతినిది రామగుండం :-మహిళా మాతృమూర్తులు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన గోదావరిఖని 1 టౌన్ అధికారులు. మహిళల యొక్క గొప్పతనం గురించి మహిళలు యొక్క జీవనశైలి వారి యొక్క ఔన్నత్యము వారు చేస్తున్న సేవలు వారి…

error: Content is protected !!
Exit mobile version