Month: December 2024

రేడియో నుంచి డిజిటల్ యుగం వైపుకు మారుతున్న వార్త మాధ్యమాల ప్రపంచం

కోవిడ్-19 మహమ్మారి తరువాత, వార్తలు డిజిటల్ ఫార్మాట్‌లో మార్పు చెందాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, ప్రేక్షకులు మరింతగా డిజిటల్ మీడియాను వాడటం మొదలుపెట్టారు. దానితో, ఈ మార్పు అనేక ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది ఆన్‌లైన్ వార్తలు: అనేక ప్రింట్ మీడియా సంస్థలు తమ…

తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపనల అనుమతికి అంగీకారం – సీఎం రేవంత్ కృతజ్ఞతలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ…

పర్మిషన్ లేని నిర్మాణాలపై చర్యలు, వెబ్ సైట్, పోలీస్ స్టేషన్ ప్రారంభం : హైడ్రా కమిషనర్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు, ఇందులో ఆయన హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రణాళిక త్వరలో అమలులోకి రానుందని తెలిపారు. ఆయన పేర్కొన్నట్లుగా, హైడ్రాకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించనున్నారు. హైడ్రా పరిధి 2 వేల…

కరీంనగర్ (KNR) బస్టాండ్‌కు 44 సంవత్సరాలు పూర్తి: తెలంగాణలో 2వ పెద్ద బస్టాండ్

కరీంనగర్ KNR బస్టాండ్‌ నేటితో 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణలో హైదరాబాద్ MG బస్టాండ్ తర్వాత ఇది రెండవ అతిపెద్ద బస్టాండ్‌గా గుర్తింపు పొందింది. 1976 నవంబర్ 11న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు KNR బస్టాండ్‌కు శంకుస్థాపన చేసినట్లు…

ఎల్లందు జీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎన్టీయుసి నాయకులు

ఎల్లందు జనరల్ మేనేజర్ (జీఎం) కృష్ణయ్యను కేజీఎం, ఎల్లందు ఏరియా ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్లు ఎండీ రజాక్, వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎల్లందులో కొత్త ఓసీ (ఓపెన్ కాస్ట్) ఏర్పాటు జరుగుతుండగా, దానికి అవసరమైన మానవ వనరులను పీవీకే…

చౌటుప్పల్‌లో గంజాయి రవాణా ముఠా అరెస్ట్: ముగ్గురు పట్టుబాటు, ఇద్దరు పరారీలో

చౌటుప్పల్: అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్‌ను చౌటుప్పల్ పోలీసులు, ఎల్‌బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సంయుక్తంగా ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిల…

క్యాజువల్ లీవ్స్ మంజూరుకు కృషి చేసిన INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు నాయకుల కృతజ్ఞతలు

సింగరేణి నోటిఫికేషన్ 02/2022 ద్వారా రిక్రూట్ అయిన 176 జూనియర్ అసిస్టెంట్‌లకు 2023 సంవత్సరానికి సంబంధించి 11 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయటంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు చేసిన కృషి వల్ల వారికి రావాల్సిన లీవ్‌లు అందించడం…

గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి తెలంగాణ సర్కార్ ప్రణాళిక

తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జూనియర్ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ) పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో 10,911 రెవెన్యూ గ్రామాల కోసం ఒక జేఆర్‌ఓను నియమించనున్నారు. కీలకాంశాలు: వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత రెవెన్యూ శాఖలో అవినీతిని…

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్ లో దంచికొట్టనున్న వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన ప్రకారం, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడే సూచనలు ఉన్నా,…

సింగరేణి సంస్థకు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు

సింగరేణి సంస్థను జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్యావరణహిత మైనింగ్ మరియు సోలార్ ఉత్పాదక సంస్థగా గుర్తిస్తూ, విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు బహూకరించారు. ఈ అవార్డును కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఛైర్మన్ శ్రీ ఘన శ్యామ్ ప్రసాద్ చేతులమీదుగా, సింగరేణి…

error: Content is protected !!
Exit mobile version