Category: Telangana

విద్యార్థుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: కోట శివశంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నేతృత్వంలో విద్యార్థులు పాకెట్ మనీ,…

డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌ నిరోధానికి ప్రత్యేక చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి సమస్యలను అరికట్టడంలో పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో హోం శాఖ విజయాలను నెక్లెస్ రోడ్…

సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహవిష్కరించిన SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

సిద్దిపేటలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సదర్ మాల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర…

తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల కేటాయింపు: ముఖ్యమంత్రి ఆవిష్కరించిన కొత్త యాప్

తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇళ్లు…

పెద్దపల్లిలో యువ వికాసం సభ: 50 వేల ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు

నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన యువ వికాసం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, INTUC…

కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం :ఐ.ఎన్.టి.యు.సి

కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్* కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఐ.ఎన్.టియు.సి యూనియన్ కృషి చేస్తుంది అని తెలియజేస్తూ కార్మికుల అనుమతి మేరకే ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామని , కల్లబొల్లి మాటలు చెప్పి…

శాంతి భద్రతలపై వరంగల్ పోలీస్ కమిషనర్‌ సూచనలు

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం పోలీస్…

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జనరల్ మేనేజర్ ను కలిసిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం బి. రవీందర్ ను కలసిన ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్.కేజీఎం ఏరియా కార్మికులు ఎదురుకుంటున్న ఈ క్రింది సమస్యలను వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాక్టింగ్ జీఎం బి. రవీందర్…

తెలంగాణలో బీజేపీ శక్తివంతమైన పార్టీ – శాసనసభ్యులు, ఎంపీలతో ప్రధాన మంత్రి కీలక సమావేశం

తెలంగాణలో బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్న ప్రత్యేక సమావేశం విజయవంతంగా జరిగింది. సమావేశంలో నాయకులు రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలపై విసిగిపోయి బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల ప్రజలు బాధలను ఎదుర్కొంటున్నారని,…

జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన…

error: Content is protected !!
Exit mobile version