March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
National • Mar 10, 2026

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: సభలో ఉత్కంఠ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సీనియర్ ఎంపీ జగదాంబికా పాల్ సభను నడిపిస్తున్నారు. రాహుల్…

Loading

📅 March 10, 2026🏷 National
Career • Mar 10, 2026

తెలంగాణలో సాయంత్రం బీటెక్ కోర్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం వేళ బీటెక్, ఎంటెక్ కోర్సుల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలుపుతూ జీఓ 30 జారీ చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఏడాది అనుభవం…

Loading

📅 March 10, 2026🏷 Career
National • Mar 9, 2026

చట్టం పరిధిలో ప్రజా సేవ చేస్తాం: మాజీ మావోయిస్టు నేత ఆశన్న

మావోయిస్టు మాజీ నేత ఆశన్న కీలక వ్యాఖ్యలు హన్మకొండ జిల్లా బట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలను కలిసిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు.…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

తండ్రి ప్రేమకు నిదర్శనం: పసికందును చూసి ఉద్వేగానికి గురైన తండ్రి

చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. లేబర్ రూమ్ బయట వేచి ఉన్న తండ్రికి అప్పుడే పుట్టిన బిడ్డను చూపిస్తుండగా, ఆయన ఎంతో కంగారుపడి, బిడ్డను…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేకం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువులో భాగంగా యాగశాల పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9.34…

Loading

📅 March 9, 2026🏷 National
Andhra • Mar 9, 2026

తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేశ్ నెరవేర్చారు. సీతానగరం మహానాడు వద్ద రూ. 294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణా…

Loading

📅 March 9, 2026🏷 Andhra
Andhra • Mar 9, 2026

వైఎస్ జగన్‌పై షర్మిల విమర్శలు: మద్యం, డ్రగ్స్ మాఫియాపై ధ్వజం

గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో మద్యం విక్రయించి పెద్ద ఎత్తున మాఫియాకు తెరలేపారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన రచ్చబండ…

Loading

📅 March 9, 2026🏷 Andhra
Crime • Mar 9, 2026

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ గంజాయి

కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన ఈ మాదకద్రవ్యాలను సీజ్ చేసి,…

Loading

📅 March 9, 2026🏷 Crime
error: Content is protected !!