అమెరికా 50% టారిఫ్‌ల ప్రభావం: భారత్ ఎగుమతులపై పెనుభారం

అమెరికా విదేశీ దిగుమతులపై 50% టారిఫ్‌లు విధించడం భారత్‌కు గణనీయమైన ప్రతికూలతను తెచ్చిపెడుతోంది. ఈ చర్యలతో లెదర్, జ్యువెలరీ, టెక్స్‌టైల్, ఫార్మా రంగాల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. దీని ప్రభావంగా మార్కెట్ వాటా తగ్గి, లక్షల ఉద్యోగాలు నష్టమయ్యే ప్రమాదం…

వినాయక చవితి మండపాలపై TG హైకోర్టు కీలక మార్గదర్శకాలు

– శబ్దం, ట్రాఫిక్‌ అవాంతరాల నివారణకు స్పష్టమైన ఆదేశాలు వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయడం వల్ల వృద్ధులు, గర్భిణులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మితిమీరిన శబ్దాలు, ట్రాఫిక్‌కు…

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో సవరణ

దిల్లీలో వీధి కుక్కల సమస్యపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. ఈ నెల 11న ఇచ్చిన తీర్పులో మార్పులు చేస్తూ, అన్ని కుక్కలను కాకుండా కేవలం రేబిస్‌ ఉన్న శునకాలనే షెల్టర్లకు తరలించాలని స్పష్టంగా పేర్కొంది. వీధి కుక్కలకు…

ఒక సామాన్యుడు టుబాకో కంట్రోల్ హీరో అతనే మాచన రఘునందన్

పొగాకు వ్యసనం అనేది మానవాళికి ముప్పుగా మారిన ఈ కాలంలో, దానిని అరికట్టడం కోసం ఒక సామాన్యుడు అహర్నిశలు శ్రమించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గొప్ప విషయమే. పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీలో ఉన్న మాచన రఘునందన్, వైద్య…

స్వాతంత్ర్య దినోత్సవం vs గణతంత్ర దినోత్సవం: జెండా పండుగల్లో తేడాలు

స్వాతంత్ర్య దినోత్సవం – జెండా ఎగురవేత కారణాలుప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన రోజు గుర్తుగా జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు ప్రతి భారతీయ పౌరుడికి అత్యంత…

ఏపీ కూటమి ప్రభుత్వం – కార్పొరేషన్లు, బోర్డులలో 31 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్‌ పోస్టులను మంగళవారం కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ నియామకాల్లో కుల సమీకరణకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ వర్గానికి 17, ఓసీ వర్గానికి 6, ఎస్సీ వర్గానికి 4, ఎస్టీ వర్గానికి 1,…

గవిమఠం ఆస్తులు ఎక్కడున్నా కాపాడటమే లక్ష్యం : ఉత్తరాధికారి డాక్టర్ శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి

ఉరవకొండ : గవి మఠానికి చెందిన ఆస్తులు ఎక్కడున్నా కాపాడటమే తన లక్ష్యమని ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి అన్నారు. స్థానిక గవి మఠంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర…

విశాఖలో దారుణ ఘటన : నిద్రిస్తున్న భర్తపై వేడినీళ్లు పోసిన భార్య

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం నేరెళ్లవలసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త నందిక కృష్ణపై భార్య గౌతమి వేడి నీళ్లు పోసింది. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య…

చేపల కోసం వెళ్లి ఊబిలో చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన యువకులు

ఏలూరు జ్యూట్ మిల్లు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కింద చేపలు, నత్తలు పట్టేందుకు వెళ్లిన బాజీరావు అనే వృద్ధుడు ఊబిలో చిక్కుకుని ప్రాణభయంతో కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానిక యువకులు స్పందించి, తాడుతో సహాయం చేసి వెంటనే…

ఓటమి తర్వాత అంబేద్కర్ గారి హెచ్చరిక – నేతలు పార్టీకి కాదు, సమాజానికి బద్ధులై ఉండాలి

1952: ఓటమిలో గొప్ప విజయం 1952లో భారతదేశంలో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓడిపోవడం చారిత్రాత్మక ఘటన. ఈ ఓటమిని అంబేద్కర్ సార్ధకంగా మలిచిన విధానం, ఆయన దృష్టిలో నిజమైన నాయకత్వానికి అర్థం ఏమిటనేది స్పష్టంగా తెలియజేసింది.…

error: Content is protected !!