ఒడిశాలో కటక్ రైలు ప్రమాదం – ఒకరు మృతి, 25 మందికి గాయాలు

ఒడిశాలోని కటక్ సమీపంలో నెర్గుండి స్టేషన్ వద్ద ఆదివారం (మార్చి 30) బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మూడు వైద్య బృందాలు చికిత్స…

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను విషయంలో పలు కీలక మార్పులను ప్రతిపాదించారు. ఈ మార్పులు మధ్య తరగతి వర్గాలకు, ముఖ్యంగా వేతన జీవులకు, పెద్ద ఊరటను అందిస్తున్నాయి. రూ. 12…

భద్రాచలం ఘటన బాధాకరం పంచాయితీ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి : ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్

భద్రాచలం ఘటన బాధాకరం పంచాయితీ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలి ఈరోజు భద్రాచలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల బిల్డింగు కుప్పకూలి కొందరు మరణించిన విషయం తెలుసుకొని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక…

నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం : కేరళ చీఫ్‌ సెక్రటరీ శారదా మురళీధరన్‌

1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శారదా మురళీధరన్‌ కొద్ది నెలల క్రితం కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రత్యేకత ఏమిటంటే, తన భర్త తర్వాత ఆమె ఈ హోదాలో చేరడం. అయితే, వారి రంగు గురించి జరిగిన కొన్ని కామెంట్లు…

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రకటించారు. శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు…

భద్రాద్రి కొత్తగూడెంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ నేతృత్వంలో మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నాలుగు ప్రధాన డిమాండ్లతో మెమొరాండం అందజేశారు:…

పరిశీలనలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడంతో పాటు హౌసింగ్, సంక్షేమ పథకాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల…

దిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం – నోట్ల కట్టల కలకలం, వెంటనే బదిలీకి సుప్రీం కొలీజియం ఆదేశం

దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఆయన ఇంట్లో భారీగా లెక్కలో చూపని నోట్ల కట్టలు బయటపడటంతో వివాదం మరింత ముదిరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి…

SC వర్గీకరణను తిరిగి “కోర్టులు” కొట్టేయడం ఖాయం : సంగటి మనోహర్ మహాజన్

గౌరవ సుప్రీంకోర్టు ప్రధానంగా పేర్కొన్న అంశం.. అనుభావిక/Empirical డేటాతో SC సమూహాల ఈ తీరును, పద్ధతిని, విధానాన్ని శాస్త్రీయంగా గుర్తించకుండా, హేతుబద్ధంగా తేల్చకుండా, నిర్థారించకుండానే.. అందుకు కారణాలు కనుక్కోకుండానే, తాజా గణాంకాలు అందుబాటులో లేకుండానే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో కులగణన లాంటి…

error: Content is protected !!